తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెరిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, పెరిక కుల అధికారిక వెబ్ సైట్ ప్రారంభించిన శ్రీమతి కొండా సురేఖ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షులు
శ్రీమతి కొండా సురేఖ గారు
అటవీ, పర్యావరణ మరియు
దేవాదాయ శాఖ మంత్రి వర్యులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
పెరిక అంటే ఏమిటి? పెరికలు అంటే ఎవరు? పెరిక అనే పేరు ఎలా వచ్చింది? పెరికల కుల వృత్తి ఏమిటి? కుల వృత్తి పోయాక పెరికలు ఏమి చేస్తున్నారు? ఏఏ రంగాల్లో పెరికలు ఎక్కడున్నారు. నిచ్చెల మెట్ల సమాజంలో పెరికల స్థానమేమిటి? బలహీన వర్గాలుగా ముద్ర పడ్డ మనం ఎవలం? నిజంగా బలహీనులమా? మరీ అంత వెనుకబడి పోయామా? మనం దేబరించి బతికే బానిస జాతి సంతతా?గుండెబలంతో ముందుకు దుమికే వీరుల వారసత్వమా?
కోకాపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం
ఎల్.బి. నగర్ లో లేడీస్ హాస్టల్ నిర్మాణం
4 కోట్ల రూపాయల టర్నోవర్ తో పరపతి సంఘం
కోటి రూపాయల మూల నిధితో సంక్షేమ సమితి
35 అనుబంధ సంఘాలతో పెరిక సంఘం విస్తరణ
పెరికీయులకు ఉచిత వైద్యం, ఉచిత న్యాయ సహాయం
సమగ్ర పెరిక కుటుంబ సర్వే ప్రారంభం
పెరిక కుల వివాహ వేదిక ద్వారా ఉచిత వివాహాలు.
పెరిక కుల ఆత్మగౌరవ శిఖరంగా కోకాపేటలో పెరిక కుల ఆత్మ గౌరవ భవన నిర్మాణం జరుగుతున్నది. ఈ భవన నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇవ్వండి. పెరిక జాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భత అవకాశాన్ని వినియోగించుకోండి.
విరాళాలు పంపాల్సిన అకౌంట్ : Telangana Perika Puragir Kshatriya Kula Sangam. A/C No : 000801219911, ICICI Bank, Khairathabad Branch. IFSC : ICICI0000008
2023 ఆగష్టు 27న జరిగిన పెరిక కుల ఆత్మ గౌరవ భవన శంఖుస్థాపన కార్యక్రమం పూర్తి వీడియో.
పదివేల మందికి పైగా హాజరైన పెరిక కులస్తులు.
పెరిక భవనానికి ఐదు కోట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు.
బీసీ బందులో పెరిక కులస్తులను చేరుస్తామని చెప్పిన మంత్రులు
గంప గోవర్ధన్ గారికి త్వరలోనే అత్యున్నత పదవి వస్తుందని తేల్చి చెప్పిన మంత్రులు.
9 డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టిన గటిక విజయ్ కుమార్. ఆమోదించిన సభ. More..
ఎల్.బి.నగర్ బాలికల హాస్టల్ భూమి పూజ జరిగింది. త్వరలో నిర్మాణం ప్రారంభం అవుతుంది.
ప్రపంచ పెరిక కుల వివాహ వేదికలో రిజిష్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.
అన్ని జిల్లాల కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ డిసెంబర్ మాసంలో ముగిసేలా షెడ్యూల్ ఖరారు అయ్యింది.
#ఈతల్లికూతుళ్లు...
#యావత్ #పెరకజాతికి #ఆదర్శం🙏🙏
మాటలకు అందని దాతృత్వాన్ని చేతల్లో చూపించిన మాతృమూర్తులు
ప్రకటించిన పది లక్షల విరాళం పూర్తిగా అందించి కమిటీకి ఆత్మవిశ్వాసం నింపి, ఆశీర్వదించిన ఆడపడుచులు
భావితరాలకు బంగారు బాట చూపించాలనేదే తమ తాపత్రయం అని ప్రకటించిన శ్రీమతి ముత్తినేని లలితా బాయ్ గారు, శ్రీమతి లక్కర్సు విజయలక్ష్మి గారు
ఇస్తామన్న విరాళం 100% ముందుగానే అందించి మాటలు కాదు చేతలు ముఖ్యమని పెరిక సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఘటన. More...
More...